మన్యం టివి దుమ్ముగూడెం: మండల పరిధిలోని కే లక్ష్మీపురం గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు ఘనంగా డప్పు వాయిద్యాలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నంది భద్రమ్మ, కృష్ణవేణి, విజయ, సావిత్రి కనుబుద్ధి బిందు, రమణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: