మన్యం టీవి, ములకపల్లి:
వామపక్షాల విజయం...
సీపీఐ ,సీపీఎం, ఎన్ డీ తదితర వామపక్ష ఆధ్వర్యంలో అనేక ఏళ్ళు గా పొడు భూములు కోసంపోరాటం చేస్తున్న నేపద్యంలో ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి నేతృత్వంలో పొడు యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్రం లో అన్ని పొడు సాగుదారులను కలిసి భరోసా ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సదస్సు మరియు ఇందిరాపార్కు లో పెద్ద ఎత్జున ఆందోళన చేపట్టారు.
తెలంగాణ మొత్తం అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు సడక్ బంద్ లో వేలాది మంది ఆందోళన లో పాల్గొన్నారు. రోజు రోజుకి గిరిజన రైతులు. పేదలు లో అసమ్మతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం kcr ఉద్యమ సెగ తగిలి మెట్టు దిగి ఈ నెల 3 వ వారం లో పొడు భూముల కు పట్టాలు కోసం దరఖాస్తు లు తీసుకుంటాం అని ప్రకటన చేశారు..
వామపక్ష పార్టీల ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న నేపథ్యంలో పొడు పట్టాలు కోసంసీఎం కేసీఆర్ ప్రకటన ను సీపీఐ రాష్ట్ర సమితి సబ్యలు నరాటి ప్రసాద్ స్వాగతించారు.
పోరాటం ద్వారా మాత్రమే ప్రభుత్వం దిగి వచ్చింది అని .కమ్యూనిస్టు పార్టీల విజయం అని అన్నారు.
Post A Comment: