CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బొగత జలపాతం అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి. కిషన్ రెడ్డికి. వినతి పత్రం అందజేత

Share it:

 


మన్యం మనుగడ ,వాజేడు:                         
ములుగు జిల్లా వాజేడు మండలం చీకు పల్లి గ్రామంలో తెలంగాణ నయాగరా జలపాతంగా ఆచరణలోకి వచ్చింది కానీ  నాలుగు రాష్ట్రాల సరిహద్దు కనుక బోగత జలపాతాన్ని వీక్షించ డానికి పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శిస్తున్నారు. వారికి సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. బొగత జలపాతం ఏ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని, కేంద్ర మంత్రి. కిషన్ రెడ్డికి.  వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దంతులూరి సీతారామరాజు మండల అధ్యక్షులు. రామ్ కిషోర్ గిరిజన అధ్యక్షుడు .కృష్ణమూర్తి మండల ఉపాధ్యక్షులు .రేపాక శివ. రాజేష్ .నవీన్. రాధాకృష్ణ పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: