CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముద్రగడ్డ వెంకటేశ్వర్లు ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Share it:

 




మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు ముద్రగడ్డ వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురయ్యాడని తెలుసుకొని, పార్టీ నాయకులు వారిని పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు నాగ సీతారాములు, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఏలూరు కోటేశ్వరావు, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు భానోత్ భీముడు, కాంగ్రెస్ పార్టీ చండ్రుగొండ మండల అధ్యక్షులు షబ్బీర్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చండ్రుగొండ మండల జెడ్పిటిసి కే వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు చల్లా పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు చెరుకూరి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పెంట్లం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ తాటి రామ్ చందర్ రావు,షేక్ సుభాని,షేక్ యాకూబ్ పాషా, దారబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: