మన్యం టివి దుమ్ముగూడెం : భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అనారోగ్యానికి గురైన ఆయనను హుటాహుటిన హైదరాబాదు తరలించి అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న టీ పి సి సి ఉపాధ్యక్షుడుని పొందేం గురించి తెలియగానే సి ఎల్ పి నాయకుడు భట్టి విక్రమార్క ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు ఆయన ఆరోగ్యంపై పై ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఎవరు అధైర్య పడవద్దని కోలుకుంటారని చెప్పారు పొదెం వీరయ్య త్వరగా కోలుకోవాలని భద్రాచలం నియోజకవర్గ అభిమానులు ,ఆదివాసీ సంఘాలు, దుమ్ముగూడెం కాంగ్రెస్ యువజన నాయకులు కనుబుద్ది దేవా పొందేం వీరయ్య సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని సీతారామచంద్ర స్వామి వారి వేడుకున్నారు..
Post A Comment: