మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం మాజీ ఎంపీపీ పాయం.నరసింహారావు అనారోగ్యంతో,బాధపడుతుండటంతో శనివారం వారి నివాసానికి వెళ్లి,వారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వట్టం.రాంబాబు, పుచ్చకాయల.శంకర్,పోలేబోయిన.అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: