దమ్మపేట మన్యం టీవీ ప్రతినిధి:- దమ్మపేట మండలం పార్కులగండి గ్రామపంచాయితీ కొత్తూరు గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి పాత గంగారం గ్రామానికి చెందిన ఎడమ చందు(30) అనే వ్యక్తి మృతి చెందాడు. దమ్మపేట ఎస్ఐ శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: