మాన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి మండలం: ములకలపల్లి మాజి జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా సాయిబాబా గుడిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ములకపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నాగళ్ల వెంకటేశ్వరావు,టిఆర్ఏస్ మండల కార్యదర్శి శనగపాటి అంజి,ఎనుగంటి రాము,పువ్వాల మంగపతి,శనగపటి రవి,మేకల వెంకన్న,బండి కొమురయ్య,శనగపటి సీతారాముల,ఎంపీటీసీలు సున్నం సునీత,శనగపాటి మెహర్ రమణి,సర్పంచులు గొల్ల పెంటయ్య,కారం సుదీర్,సున్నం సుశీల,సున్నం సుధాకర్,బీసీ మైనారిటీ అధ్యక్షులు సర్దార్, మరియు శ్రీను,మాచినేని సత్యనారాయణ,తన్నీరు లోకేష్,కొండవీటి రాజా రావు,పుష్పాల చందర్ రావు,సున్నం వెంకటేష్,సుబ్రహ్మణ్యం,గోలి రమణ,సోయం చిన్నారి,అక్కులు,ఈర్ల సంజీవ్,వేముల రోశయ్య,తుర్రం శీను,డాక్టర్ నాగరాజు,బిక్కుమల్ల సుధాకర్,కారం ఛాయాదేవి,అంతటి కృష్ణ,గుంట్ర కృష్ణ,నందు,గోలి సందీప్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: