- రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.10,000 వేల ఆర్ధిక సహాయం
- బాధితులకు చెక్కును అందజేసిన విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సమితి సింగారం పంచాయితీ గ్రామానికి చెందిన వర్స లక్ష్మి డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండటంతో,వైద్య ఖర్చుల నిమిత్తం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు రూ.10,000 వేల రూపాయల చెక్కును అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, వేణు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: