గుండాల సెప్టెంబర్ 10 (మన్యం టీవీ) మన్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గుండాల నుండి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి వచ్చి పోయే వాహనాలను క్షుణ్నంగా పరిశీలించారు. వాహనాల అన్ని పత్రాలను సరి చూసాకే వాహనాలు వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో గుండాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: