గుండాల సెప్టెంబర్ 15( మన్యం టీవీ) మండలం పరిధిలోని జగ్గు తండ పాఠశాలలో పనిచేస్తున్న పెండ కట్ల తులశమ్మ ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎన్నికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డి ఈ ఓ సోమశేఖర శర్మ బుధవారం ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి జగ్గు తండ ప్రాథమిక పాఠశాలలో ఆమె విధులు నిర్వహిస్తూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు అవుతూ పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దారు. అమే ఎన్నిక కావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
Post A Comment: