మన్యం టీవి,అశ్వాపురం: మండలం మనుబోతులగూడెం గ్రామపంచాయితీకి చెందిన ఎనిక శివాజి గత కొన్ని రోజుల క్రితం అనారొగ్యానికి గురై భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కాగా ఈ రోజు ఎంపీపీ ముత్తినేని సుజాత గారి అధ్వర్యంలో రూ,5000/- వైద్య కర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయంగా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు కమటం నరేష్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: