CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డెంగ్యూ మలేరియా వ్యాధులతో ప్రజలు మరణిస్తున్న పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

Share it:

 



పినపాక మండలం లోని అఖిలపక్ష సమావేశంలో మణుగూరు వంద పడకల దావకానలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న రోగులు డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని పినపాక మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు గొడిశాల రామనాథం గౌడ్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వం కరుణించడం లేదని ప్రజల ఆర్థిక పరిస్థితి తెలుసుకొని డబ్ల్యూహెచ్ఓ ఏమి చేస్తున్నారని వెల్లడించారు. వెంటనే స్పందించి అఖిలపక్ష పార్టీ ప్రజల పక్షాన బుధవారం ధర్నా నిర్వహించి తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.

Share it:

Post A Comment: