CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కునవరం గ్రామ పంచాయితీ మైనారిటీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక:మండల మైనారిటీ అధ్యక్షులు యండి. హాబీబ్

Share it:

 


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని కునవరం గ్రామ పంచాయితీ లో టిఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం లో భాగంగా, మైనారిటీ గ్రామ కమిటీ ఏర్పాటు కై,మణుగూరు మండల మైనారిటీ అధ్యక్షులు యండి.హాబీబ్ అధ్యక్షత న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహ రావు,టీబిజికెయస్ వైస్ ప్రెసిడెంట్ ఉకంటి ప్రభాకర్ రావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీ ల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్కె. అబ్దుల్ రావుఫ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు పాల్గొన్నారు.వీరి సమక్షంలో నూతన మైనారిటీ గ్రామ కమిటీ అధ్యక్షులు గా,ఎండి. షాహెద్,ఉపాధ్యక్షులు గా ఎండి.రఫీ ఉద్దీన్,ఎండి. గాలిబ్ పాషా,కార్యదర్శి గా ఎండి హాబీబ్ లను ఎన్నికోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కలగూర. శంకర్,కిట్టు,స్థానిక టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: