కరకగూడెం మండల పాత్రికేయుల ముఖ్య సమావేశం,అనంతరం నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది.
అధ్యక్షులుగా ఫారుఖ్(సాక్షి),ఉపాధ్యక్షులుగా ప్రవీణ్(నమస్తే తెలంగాణ),ప్రధాన కార్యదర్శిగా సురేష్(మనం),కోశాధికారి సాయి కిరణ్,సంయుక కార్యదర్శిగా దుర్గం ప్రేమ్ కుమార్,ప్రచార కార్యదర్శిగా జాడి విజయ్,కార్యవర్గ సభ్యులుగా పోగు రాము,అత్తె నాగరాజు,బట్ట బిక్షపతి,రంజిత్,యాకయ్య ఎన్నుకోవడం జరిగింది.
Post A Comment: