మన్యం టీవీ మంగపేట.
మూతబడ్డ బెల్ట్ కర్మాగారం పున ప్రారంభించి పెండింగ్ జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ల సాధన కొరకు ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బెల్ట్ కంపెనీ కార్మికులు శనివారం కమలాపురం నుండి హైదరాబాద్ ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ డెబ్బయ్ మూడు నెలల నుండి జీతాలు అరవై నాలుగు నెలల నుండి పిఎఫ్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు ఇప్పటికే 36 మంది అనేక సమస్యల వల్ల మరణించారు అని చెప్పారు కార్మికుల యొక్క పరిస్థితి రోజురోజుకు దినదినగండంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి మా యొక్క మా యొక్క సమస్య లను వివరించి మాకు న్యాయం చేయాలని వేడుకొనేందుకు పాదయాత్ర గా కార్మికులు బయలుదేరినట్లు తెలియజేశారు.
Post A Comment: