భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక గ్రామానికి చెందిన మేడిపల్లి సుమంత్ మరియు అతని కుటుంబ సభ్యులకు కరోనా సోకడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకుని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక ఎంపీటీసీ చింతపంటి సత్యం సర్పంచ్ గోగ్గల నాగేశ్వరరావు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గుణగంటి సమ్మయ్య యువజన విభాగం సాయిరాం, దిలీప్, కిరణ్, పండు, సందీప్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: