CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు సదస్సును జయప్రదం చేయండి

Share it:

 

 గుండాల సెప్టెంబర్ 29 (మన్యం మనుగడ) అఖిలపక్షం ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటో తారీఖున పినపాక మండల కేంద్రంలో జరిగే పోడు సదస్సును జయప్రదం చేయాలని . కాంగ్రెస్, సిపిఐ , సిపిఎం, తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తోలేం సాంబయ్య , గుండాల ఎంపీటీసీ సంధాని విజ్ఞప్తి చేశారు. పోడు సమస్యలపై సాగే ఈ సదస్సును జయప్రదం చేయాలన్నారు. ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల నరసింహులు, ఇల్లందుల అప్పారావు, సోలం చొక్కారావు, మోల్కం మధు , మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: