మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రాజును శనివారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సబ్బుల సమ్మయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ ను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పూజారి సత్యనారాయణ,మాజీ ఎంపిటిసి మధుకర్,సర్పంచ్ పూజారి లలిత శ్రీనివాస్ పూజారి కిషోర్,రామారావు, ముత్తయ్య,నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: