CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముక్తార్ పాష వర్ధంతి సభను జయప్రదం చేయండి

Share it:

 


 ప్రజల గుండెల్లో నిలిచిన నేత పాషన్న

 గుండాల సెప్టెంబర్ 16( మన్యం టీవీ) ప్రజల గుండెల్లో నిలిచిన నేత ముక్తార్ పాష అని న్యూ డెమోక్రసీ నాయకులు జే సీతారామయ్య అన్నారు, ఈ నెల 24న నిర్వహించే ఆయన వర్ధంతి సభను జయప్రదం చేయాలని అన్నారు. పీడిత ప్రజల కోసం ఆయన అనేక పోరాటాలను చేశారన్నారు. ప్రజలు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాసు ద్దీన్, రామ్ సింగ్, రమేష్ , శ్రీను , వరప్రసాద్, సాంబ, రవి, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: