ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో ఏనుకూరు నుంచి లింగంపేట వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇమ్మడి వెంకట నరసయ్య స్పాట్ లో మృతి చెందగా మరో వ్యక్తికి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Navigation
Post A Comment: