👉భద్రాచలం ట్రైబల్ మ్యూజియంను సందర్శించిన విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు
మన్యం టీవి, భద్రాచలం:జాతి ఆవిర్భావానికి మూల పురుషులు ఆదివాసులని విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు అన్నారు.తరతరాలుగా ఆదివాసీ మానవులు వినియోగించిన వస్తువులను
భద్రాచలం పర్యాటనలో భాగంగా ట్రైబల్ మ్యూజియంను సందర్శించి ఆదివాసుల చరిత్రకు అద్దంపట్టే పనిముట్లు ,కళాకృతులు, సాంప్రదాయ వస్తువులని తిలకించారు.ఈ సందర్భంగా చిన్ననాటి స్మృతులను పినపాక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గుర్తు చేసుకున్నారు.
Post A Comment: