CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవి,హైదరాబాద్‌ : 


 హైదరాబాద్ లో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు 

శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు.


ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వట్టం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: