మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండలం సరిహద్దు, బూర్గంపాడు మండలం సరిహద్దు మధ్యలో భద్రాచలం టూ మణుగూరు వెళ్లే ప్రధాన రహదారిభారీ వర్షం కారణంగా రోడ్డుపై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. రాకపోకలకు అంతరాయం. ప్రజలు ఎవరు వాగులు, వంకలు దాట వద్దని అధికారులు సూచించారు.
Navigation
Post A Comment: