CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పై విద్యార్థులకు సీ ఐ, వైద్యాధికారి అవగాహన

Share it:

 


ఈరోజు ప్రారంభమైన అశ్వాపురం జడ్పీ స్కూల్ ను సందర్శించి విద్యార్థులకు కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించి పలు సలహాలు, సూచనలు చేసిన  అశ్వాపురం సీ ఐ సట్ల రాజు, వైద్యాధికారి మణీ కంఠారెడ్డి. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం శ్రీనివాస్ రావు, ఎస్ కే టీ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వర రావు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: