మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేటమండలం, మల్కారం లో మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ కుమారుని వివాహ వేడుకలో పాల్గొని వధూవరులనూ,తన వస్త్రాలను బహుకరించి అశ్విరదించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.ఈ కార్యక్రమంలో
జిల్లా నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు,జిల్లా సీనియర్ నాయకులు మట్టా దయానంద్,నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ,పార్టీ రైతు సంఘం అధ్యక్షులు అంకత మహేశ్వరరావు,మండల నాయకులు రావు గంగాధరావు,కోటగిరి సత్యం బాబు,ధారా యుగుందర్,ఎర్రగొర్ల రాదయ్య,పండు,నాని పాల్గొన్నారు.
Post A Comment: