మన్యం టీవీ వాజేడు.
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో డిప్యూటీ డీఎంహెచ్వో . మంకీడీ వెంకటేశ్వరరావు . మరియు మాతాశిశు సంరక్షణ అధికారి మహేంద్ర గారు. సబ్ సెంటర్ పరిధిలో కరోనా పరీక్షలు చేసినందుకుగాను. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది. లఖాన్ కి సన్మానo చేసేరు.
Post A Comment: