మన్యం టివి,దమ్మపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం,మల్కారం లో మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ కుమారుని వివాహ వేడుకలో మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు,జడ్పీటీసీ పైడి,ఆయిల్ పామ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్,దమ్మపేట పార్టీ మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొయ్యల అచుత్రరావు,నాయకులు అబ్దుల్ జిన్నా,బొల్లికొండ ప్రభాకర్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Post A Comment: