CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు.

Share it:


👉భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య బాధితులకు అండగా ఉంటాం.

మన్యం టీవీ, కొత్తగూడెం, ఆగస్టు 4:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేదర్ బస్తి లో రైల్వే శాఖ కారణంగా ఇండ్లు కోల్పోయిన నిర్వసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని,ఆర్.ఆర్. ప్యాకేజీ క్రింద 20 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, ఇల్లు కేటాయించే వరకు పునరావాస కేంద్రాలలో నే వారిని ఉంచాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద రిలేనిరహార దీక్షలు. బుధవారం నాడు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు, DCC అధ్యక్షులు పోదెం వీరయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాల శౌరి, నాగాసీతారాములు,మోతుకూరి ధర్మారావు, యడవల్లి కృష్ణ ,నల్లపు దుర్గా ప్రసాద్,

జిల్లా sc సెల్ అధ్యక్షులు చింతిరాల రవికుమార్,చింతలపుడి.రాజశేఖర్,రాందాస్ యక్, వీరబాబు,మడిపల్లి.శ్రీనివాసరావు,కరీంపాషా,గౌస్,నునావత్.రమేష్,గాండ్ల.సురేష్ ,రామకృష్ణ,కోటేష్,సాయి,గణేష్ ,చంద్రుగొండ మండల అధ్యక్షులు సాబీర్ హుస్సేన్,ZPTC చంద్రుగొండ వెంకట్ రెడ్డి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: