కెసిఆర్ ,సంతోష్ రావు స్ఫూర్తితో యజ్ఞం ల హరితహారం
గుండాల ఆగస్టు 30 (మన్యం మనుగడ) పిల్లల్లో సైతం బలంగా నాటుకుపోయిన హరితహారం కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో యజ్ఞం ల సాగుతుంది. ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. మండల కేంద్రంలోని గిరిజన సహకార సంస్థ నూతన భవనం పక్కన ఇద్దరు పిల్లలు మొక్కలు నాటుతు మన్యం మనుగడ కెమెరాకు చిక్కారు. హరితహారం కార్యక్రమం పిల్లలో సైతం ఎంత బలంగా నాటక పోయిందో ఈ దృశ్యం తో అర్థమవుతుంది
Post A Comment: