మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం పూరేడుపల్లి గ్రామానికి చెందిన స్వాతంత్ర్యం సమరయోధుడు శ్రీ రామంచి జెనార్ధన్ రావు(92) అనారోగ్యం తో ఆదివారం ఉదయం హైద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి లో కాలేయ సమస్యతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.ఈయన
సంతానం ముగ్గురు కుమారులు,యిద్దరు కుమార్తెలు,
అంత్య క్రియలు వారి స్వగ్రామంలో సోమవారం జరుపబడునని కుటుంబ సభ్యులు తెలిపారు.
Post A Comment: