CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉అంగన్వాడీ కేంద్రం లో చేరాలంటూ వార్డు కౌన్సిలర్ భూక్యా శ్రీనివాస్ వినూతన ప్రచారం.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31 (మన్యం టీవీ) కొత్తగూడెం మున్సిపల్ 11 వార్డ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉతర్వులు మేరకు సెప్టెంబర్ 1 నుండి అంగన్వాడీ,కేజీ నుంచి పీజీ వరకు తరగతు లు ప్రారంభించాలని అన్నారు.

ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ తన వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రం మరియు పాటశాల ను శానిటేషన్,చేయేంచి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఆదే విధంగా అంగన్వాడీ కేంద్రం అధ్వరం లో విధి విధి తిరుగుతూ డప్పుల చాటింపు వేసి, అంగన్వాడీ.. అమ్మవడి..,రావాలి రావాలి అంగన్వాడీ కి రావాలి... ఆహ్వానం కరపత్రాలు పంచుతూ ఇంటింటికీ బొట్టు పెట్టి గర్భిణీలు,బాలింతలు,పిల్లలు కు సెప్టెంబర్ 1 ప్రారంభం అవుతుంది కావున ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలు సెంటర్స్ కి రావాలని ,మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నామని ప్రచారం చేయటం జరిగింది.ఇక నుండి గర్భిణికి,బాలింతలు ఒకపూట భోజనం వండి వేడి వేడిగా పెడతామని అలాగే పాలు, గుడ్డు, కూడా అంగన్వాడీ సెంటర్ లోనే తినాలని ప్రచారం చేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో 11 వార్డ్ కౌన్సిలర్ భూక్యా శ్రీనివాస్, అంగన్వాడీ సెంటర్స్ చిట్టి రామవరం 1,2 సెంటర్స్, టీచర్స్ శ్రీదేవి,తులసి బాయ్,ఆయ మీన, మున్సిపల్ కార్మికులు ఓదెలు, పద్మ, తదితరులు పాల్గొన్నారు. 

Share it:

Post A Comment: