CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రక్తదాన శిబిరం ఏర్పాటు-యువకులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలి

Share it:

 




 మన్యంటీవి, అశ్వారావుపేట:కరోనా నేపథ్యంలో రక్తం దొరకక చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి వారిని కాపాడటంలో ఉన్న ఆనందం మరెందులోనూ దొరకదని, దీనిలో భాగంగానే సెప్టెంబర్ రెండో తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట పవన్ కళ్యాణ్ సేవా సమితి ఆధ్వర్యంలో రింగ్ రోడ్ సెంటర్ వద్ద ఎండిఓ ఆఫీస్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అశ్వారావుపేట పవన్ కళ్యాణ్ సేవాసమితి అద్యక్షుడు డేగల రాము తెలిపారు. ఈ సందర్బంగా యువత ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా డేగల రాము వేడుకొన్నారు.

Share it:

Post A Comment: