గుండాల ఆగస్టు 5 (మన్యం మనుగడ) పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న సత్తు లాల్. ఆళ్లపల్లి మండలంలోని అడవి రామారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు మరియు నోటు పుస్తకాలను అందజేశారు. వాటితో పాటు బ్రెడ్ పెన్నులు ఇతర సామాగ్రిని అందించారు. పిల్లలందరూ తమకు సోలార్ లాంప్ ,స్మార్ట్ టీవీ సమకూర్చాలని అడగడంతో సానుకూలంగా స్పందించిన సత్తు లాల్ త్వరలోనే అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ రాజు, ఆళ్ల పల్లి ఎంపీపీ మంజు భార్గవి, ఎస్ ఐ సంతోష్ , ఎం ఈ ఓ కృష్ణయ్య
Post A Comment: