మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంపగిడేరు పంచాయతీ ఇప్పలగుంపు గ్రామానికి చెందిన పునేం దేవేందర్(27) అనే ఆదివాసీ యువకుడు సోమవారం సాయంత్రం చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. మృతుడికి తల్లి చిట్టెమ్మ ఉన్నారు. చేతికంది వచ్చిన కొడుకు కు చెరువులో మునిగి మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. చూపరులను కంటతడి పెట్టించింది
Post A Comment: