మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మెయిన్ రోడ్డు కు రూ.33 లక్షల రూపాయల తో సైడ్ డ్రైన్ అభివృద్ధి పనులకు బుధవారం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం.విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్,వైస్ ఎంపీపీ కె.వి.రావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,హర్షవర్ధన్, నాయకులు ముద్దంగుల.కృష్ణ,నాగేశ్వరరావు,రవి,తాత రమణ,రామకోటి, హబీబ్,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: