మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు.. సీఎం దళిత సాధికారత పథకంపై బూర్గంపాడు ప్రాధమిక పాఠశాల నందు స్థానిక దళిత ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ సిఎం కెసిఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టి 1200 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.దళితుల అభ్యున్నతి కోసం,దళిత సాధికారత పథకానికి శ్రీకారం చుట్టి,ప్రతి నియెజకవర్గనికి 100 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషాదయకమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని సాకారం చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో pacs చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహ రావు,తెరాస నాయకులు కొనకంచి శ్రీను,కోట రమేష్,గంగాపూరి చంద్రశేఖర్,బర్ల ప్రవీణ్,
కేసుపాక రమేష్,కేసుపాక రామకృష్ణ,మంద శ్రీను,కొమ్ము రమణ,నారాయణ,ఏడుకొండలు,MRPS నాయకులు సాలయ్య మరియు మరికొందరు దళిత సంఘాల నాయకులు,అంబేద్కర్ యూత్,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: