మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న టిపిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యేజగ్గారెడ్డి
ఈ సందర్భంగా ఆయన తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన జగ్గా రెడ్డి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలకు ఉండాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి తీసుకు రావాలని తల్లులను వేడుకున్నారు.
ఈ కార్య క్రమములో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,ములుగు జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బానోతు రవి చందర్,తాడ్వాయి మండల అధ్యక్షులు జాలపూ అనంత రెడ్డి ,సహకార రైతు సంఘం చైర్మెన్ పులి సంపత్ గౌడ్,మాజీ ఎంపీటిసి బత్తిని రాజు,ములుగుఎస్టి సెల్ జిల్లా కార్యదర్శి పీరిలా వెంకన్న,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పూర్ణ, మేడం రమణకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: