మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 25):: శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్త మారగాని శ్రీనివాసరావు తండ్రి మారగాని కృష్ణయ్య దశదినకర్మ కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజక వర్గ ఇన్చార్జి తాటి వెంకటేశ్వర్లు విచ్చేసి నివాళులర్పించారు. వారితో పాటు దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ చండ్రుగొండ మండల అధ్యక్షులు బొజ్జా నాయక్, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు, అన్నపురెడ్డిపల్లి ఎంపీటీసీ కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు కొత్తూరు వెంకటేశ్వరరావు, భూపతి నరసింహారావు, పెద్దరపు నాగరాజు, భారత రాంబాబు, నేరెళ్ల లాలయ్య, పి వెంకటేశ్వరరావు, చెరుకూరి రవి, కళ్ళూరి పవన్ బాబు, చల్లా రాంబాబు, యాదాల జమలయ్య, చిన్ని, ఇనపనూరి రాంబాబు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.
Post A Comment: