మన్యం టివి :ములకలపల్లి మండలం: రామచంద్రాపురం పంచాయతీ లో దోమ తెరలు పంపిణీ చేసారు.వర్సా కాలం లో వచ్చే టైప్ఫాడ్, మలేరియా, డెంగు వంటి జ్వరాలు లాంటి వ్యాధులు ప్రబలకుండా, మన గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు విధిగా దోమ తెరలు ఉపయోగించాలని తెలియ జేశారు.ఈ కార్య క్రమంలో సర్పంచ్ సున్నం. సుధాకర్ ,ఎంపీటీసీ కొర్రీ భద్రం గారు,ఉప సర్పంచ్ కారం. దావీదు,ఏ.ఎన్.ఎం.వెంకటరమణ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు అంబరిక జాదు, గ్రామస్థులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: