CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఆకు దారి లక్ష్మి కి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రొయ్యూరు బాధితురాలు ఇంటికి వెళ్లి 34000/విలువగల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు వరప్రసాదంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ సభ్యులు ఎండి వలియాబీ సలీం,సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,సప్పిడి రామ నరసయ్య, ఏటూరు నాగారం పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, మండల అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్, రోయ్యూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కురుమ శ్రీనివాస్, అంతటి సంతోష్,సర్పంచ్ సమత ఈశ్వర్,కూనూరు చిరంజీవి,కొండ గొర్ల తిరుపతి, తీగల సమ్మయ్య,చంటి,శ్రీను, నరసింహులు,కోటి, ముకుందరావు,మండల ప్రచార కార్యదర్శి కుమ్మరి చంద్రబాబు,ఉపాధ్యక్షులు కోమిరి రమేష్,ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వావిలాల రాంబాబు,రామన్న గూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ జాడి బోజారావు, కందగట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: