రేగా పిలుపుతో భారీగా స్పందన
గుండాల జూలై 24 (మన్యం మనుగడ) కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటాలి అన్న రేగా పిలుపుతో మండలంలో భారీ స్పందన వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు , రోళ గడ్డ సర్పంచ్ అజ్మీరా మోహన్, రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటారు. అనంతరం వీరస్వామి మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినం సందర్భంగా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపుమేరకు మండలంలో పెద్ద మొత్తంలో మొక్కలు నాట మన్నారు
Post A Comment: