మన్యం మనుగడ,భద్రాచలం టౌన్:
భద్రాచలం ట్రాఫిక్ ఎస్ ఐ తిరుపతి వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు ముందు వెనుక నంబర్ ప్లేట్లు, లేనివారికి, మరియు నెంబర్ లను తీసివేసి తిరుగుచున్న వాహనాలకు జరిమానాలు విధించడం జరిగినది.వాహన దారులకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగినది. వాహనదారులు తప్పని సరిగా నంబర్ ప్లేట్లు ఉండేవిధంగా చూడాలని, వాటి పైన పేర్లు వ్రాయటం, బొమ్మలు వేయడం చేయరాదని, అలా ఉన్న వాహనాలకు భారీగా జరిమానా విధించారు.
Post A Comment: