మన్యం టివి దుమ్ముగూడెం: నిన్న పిడుగు పడి మరణించిన కుటుంబాలకు తక్షణ ఖర్చులు నిమిత్తం యాలమంచి సీతారామయ్య ట్రస్ట్ ద్వారా సోసైటి డైరెక్టర్ శ్రీనుబాబు చేతులమీదుగా చాట్ల వీర్రాజు కుటుంబానికి 3000.. రూపాయిలు జుంజురి భాస్కరరావు కుటుంబానికి 3000.. అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సి పి యం జిల్లా కమిటీ సబ్యులు యలమంచిలి వంశీ, పొడుతురి రాంబాబు, కోరే రాము,బైరెడ్డి సతీష్, చిన్నూ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: