మన్యం టీవీ, అశ్వాపురం:ఇటీవల మృతి చెందిన అశ్వాపురం మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి కొల్లు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీ సీ సీ బీ డైరెక్టర్ తూల్లూరి బ్రహ్మయ్య, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహా రావు, ఎంపీపీ ముత్తినేని సుజాత, జిల్లా, మండల కో ఆప్షన్ సభ్యులు షర్పియుద్దిన్, ఎస్ కే.ఖదీర్, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి,ఎంపీటీసీ కమటం నరేష్, ఉప సర్పంచ్ సుధీర్, టీ ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు గజ్జల లక్ష్మారెడ్డి, కోలెటి భవాని శంకర్, ముత్తినేని వాసు, సూది రెడ్డి గోపాలకృష్ణారెడ్డి, జాలే రామక్రిష్ణ రెడ్డి, వేములపల్లి రమేష్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ప్రజా ప్రతినిదులు నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: