CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెల్లో ప్రగతిని పెంపొందించాలి

Share it:


 మన్యం టీవీ ,వాజేడు:                    ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల శారద జడ్పిటిసి తల్లడి.  పుష్పలత. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీ విజయవంతం చేయాలన్నారు.  ప్రతి పల్లెల్లో ప్రగతిని సాధించే దిశగా కృషి చేద్దాం పల్లెల్లో ప్రగతిని సాధిద్దాం అని అన్నారు . ఈ కార్యక్రమoలో ఎమ్మార్వో అల్లం రాజ్ కుమార్ ఎంపీడీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: