మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం.. బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టినగర్,మోతె పట్టినగర్ గ్రామ పంచాయతీలలో అంగన్ వాడి స్కూల్ బిల్డింగ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్లు బాణోత్ పరమేశ్వరి,పోతునూరి సూరమ్మ.
ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,స్థానిక తెరాస నాయకులు తోటమల్ల బిక్షం, స్థానిక ఉపసర్పంచ్ లు,స్థానిక వార్డుసభ్యులు,
ఏఈ వెంకటేశ్వర్లు,స్థానిక పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: