మన్యం టీవీ, పాల్వంచ :-
గుడిపాడు,శేఖరాంబంజర్
ప్రాదమిక ఆరోగ్య కేంద్రాల వద్ద కరోనా పరీక్షలకు వచ్చిన ప్రజలకు అల్పాహరం ప్రారంబించిన గుడిపాడు పీహెచ్ వైద్య అదికారి డాక్టర్ బాలయ్య సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దోడ్డా రవి కూమార్ పట్టణ కమిటి సభ్యులు గూడేపూరి రాజు మేరుగు ముత్తయ్య వి.వాణి పార్టి శాఖ కార్యదర్శి లు
సి.హెచ్. ఆశాలు వడ్లమూడి విజయ్ పార్టి సభ్యులు
సహకరించిన దాతలకు వంట తయారీ చేసిన గుడ్ మార్నింగ్ హోటల్ రెడ్డి కి సిపిఎం పాల్వంచ పట్టణ కమిటి తరపున ప్రత్యేక దన్యవాదాలు
ఈసందర్బంగా డాక్టర్ బాలయ్య గారు మాట్లడుతు మంచి కార్యక్రమం అని కరోనా సమయంలో ప్రజలకు అల్పాహరం అందించండం మంచి కృషి అని వారు అన్నారు. రాష్ట్ర కమిటి సభ్యులు మచ్చా మాట్లడుతూ సిపిఎం నిరంతరం ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామని,ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వావులు కరోనా కట్టడి చేసే విదంగా చర్యలు తీసుకోని ప్రజలందకి ఉచ్చిత వ్యాక్సిన్ వేయాలని వారు డిమాండ్ చేసారు.
Post A Comment: