మన్యంటీవీ, అశ్వారావుపేట:
మండల పరిదిలోని 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలం లో శనివారం మరో 26 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి. గుమ్మడివల్లి పీహెచ్సీ లో 132 టెస్టులు నిర్వహించగా 8, అశ్వారావుపేట లో 159 టెస్టులు నిర్వహించగా 15, వినాయకాపురం 128 టెస్టులు నిర్వహించగా ముగ్గురికి కరోనా కేసులు గుర్తించటం జరిగిందని వైద్య అధికారులు తెలిపారు.
Post A Comment: