మన్యం మనుగడ డెస్క్:
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బంధాల గ్రామపంచాయతీ పరిధిలోగల బొల్లెపల్లి లో తోలెం కృష్ణ(22)ఆదివాసీ గిరిజన యువకుడు మంత్రాల నెపంతో తోలెం లక్ష్మయ్య (55) అనే మరో గిరిజనుడి హత్య చేయడం జరిగింది. హంతకుడు పరారీలో ఉన్నట్టు సమాచారం తనకోసం పోలీసుల హంతకుడు కృష్ణ గురించి గాలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: